విశ్వశాంతి మహాయాగం

571చూసినవారు
మున్నంగి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి గ్రామంలో విశ్వశాంతి మహాయాగం గురువారం నిర్వహించారు.
గణపతి పూజతో విశ్వశాంతి మహాయాగం జరిగింది. విశ్వశాంతి మహాయాగం మూడు రోజులపాటు జరుగుతుందని తెలిపారు. మహా యాగం చూసేందుకు భక్తులు భారీగా ఆలయానికి చేరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సలాది ఊర్మిళాదేవి, వైసీపీ గ్రామ అధ్యక్షులు సలాది సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్