యానాంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

58చూసినవారు
యానాంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
పుదుచ్చేరి ఎంపీ స్థానానికి ఇండియా కూటమి అభ్యర్థి వైదిలింగంకు మద్దతుగా యానాం కాంగ్రెస్ ఎలక్షన్ ఇన్చార్జి మల్లాడి సత్తిబాబు తీర గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం పరంపేట, ఆడపడుచులకాలనీ, వైఎస్సార్ కాలనీ, మట్టా గార్డెన్, అయ్యన్న నగర్ కాలనీ లలో ప్రచారం చేశారు. లంకే శ్రీను, వేపాటి వెంకటేశ్వర్లు, లంక వెంకన్నబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్