బోటు ప్రమాద బాధితులకు పరామర్శ

580చూసినవారు
బోటు ప్రమాద బాధితులకు పరామర్శ
బోటులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో తీవ్రగాయాల పాలై విశాఖపట్టణంలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు ఇసుకపట్ల శ్రీనుబాబు, మల్లాడి ఆదినారాయణ, బర్రె రాంబాబు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్