వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ

68చూసినవారు
వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ
పిఠాపురం నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కాకినాడ రూరల్ ఎస్. ఆర్. ఎం. టి ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రూ. 5 లక్షల విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు. తమ వంతు సహాయంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించామన్నారు.

సంబంధిత పోస్ట్