పిఠాపురానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి

60చూసినవారు
పిఠాపురానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
పిఠాపురం నియోజవర్గంలోని ఏలేరు ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి మాజీ సీఎం జగన్ హెలికాప్టర్ లో పిఠాపురంలో కళాశాల క్రీడా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనకు పిఠాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తోట నరసింహం, పలువురు వైసిపి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మాధవపురం, యు. కొత్తపల్లి మండలంలోని ముంపు ప్రాంతలను పరిశీలించి బాధితులను పరామర్శించనున్నారు.

సంబంధిత పోస్ట్