ఏలేరు వరద ఉద్ధృతికి హైవే దిగ్బంధం

64చూసినవారు
ఏలేరు వరద ఉద్ధృతికి హైవే దిగ్బంధమైంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. పిఠాపురంలో 216వ జాతీయ రహదారి మీదుగా ఏలేరు వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన స్థలం కూడా నీట మునిగింది. దీంతో కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే వాహనాలను అధికారులు, పోలీసులు నిలిపి వేస్తున్నారు. గొల్లప్రోలు పట్టణం ప్రస్తుతం పూర్తి జలదిగ్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు గొరిఖండ్రి వాగు పొంగిపొర్లుతోంది.

సంబంధిత పోస్ట్