10, 57, 512 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల

63చూసినవారు
10, 57, 512 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 11. 75 అడుగులకు చేరింది. దీంతో జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజీ నుంచి 10, 57, 512 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్