కైకలూరు: శ్రీ షిరిడి సాయినాధుని దర్శించుకున్న ఎమ్మెల్యే

54చూసినవారు
కైకలూరు: శ్రీ షిరిడి సాయినాధుని దర్శించుకున్న ఎమ్మెల్యే
కైకలూరు లోని శ్రీ సాయిబాబా గుడిలో దసరా నవరాత్రుల సందర్బంగా బుధవారం ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ షిరిడి సాయినాధుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్