ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ బాలసౌరి

564చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం రెవిన్యూ కల్యాణ మండపం నందు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎంపీ బాలశౌరి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం స్నేహితులు ప్రజలకు స్వయంగా ఇఫ్తార్ విందును అందించారు.

సంబంధిత పోస్ట్