బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు

557చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ నాయకులకు వెన్నుపోటు పొడిచారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఆరోపించారు. బుధవారం నాడు ఆయన గంగూరులో విలేకరులతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ తదితరులను నమ్మించి నట్టేట ముంచాడని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్