నేటికీ నీటిలోనే పలు గృహాలు

54చూసినవారు
నేటికీ నీటిలోనే పలు గృహాలు
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఇటీవల భారీగా వరదలు రావడంతో నీటి ముంపులో గృహాలు ఉన్నాయి. వరద ఉధృతి తగ్గినప్పటికీ పలు గృహాలు శుక్రవారం వరకు కూడా నీటి ముంపులోనే ఉన్నాయి. ఇళ్ల మధ్య చేరిన నీరు బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందుతాయేమోనని ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్