డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ కాంట్రాక్టు కార్మికుల
రెగ్యులరైజ
ేషన్ సమస్యలపై అధినేత చంద్రబాబు నాయుడు తో చర్చించి కాంట్ర
ాక్ట్ కార్మికుల సమస్యలపై మైలవరం నియోజకవర్గం మేనిఫెస్టోని విడుదలకు చేస్తానని కూట
మి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో గురువారం ఇంటింటికి తాగునీటి సమస్య పరిష్కారం, బూడిద అక్రమ నిల్వలపై స్పందించి, అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తా అన్నారు.