కన్నుల పండువగా వసంత నవరాత్రోత్సవాలు

81చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు. గురువారం అమ్మవారికి చామంతులతో ప్రత్యేక అర్చన చేసారు. భక్తులు కూడా అమ్మవారి అర్చన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.

సంబంధిత పోస్ట్