వరద బాధితులకు సహాయక చర్యలు

65చూసినవారు
విజయవాడ నగరంలో వరద బాధితులను పరామర్శించేందుకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులతో కలిసి జెసిబి సాయంతో పర్యటించారు. వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వరద ముంపు లో ప్రజలు ఉన్నారు. భారీ వర్షం వల్ల విజయవాడ నగరం జలప్రళయంగా మారింది.

సంబంధిత పోస్ట్