రాబోయే రోజుల్లో రైతులకు అండగా ఉంటాం: చంద్రబాబు

65చూసినవారు
రాబోయే రోజుల్లో రైతాంగానికి అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆదివారం మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో రైతులు అన్ని విధాలా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్