హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎన్డీఏ కూటమి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బిజేపి నేత రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఆదోనిలో పర్యటన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు తిక్కారెడ్డి, ఉమాపతి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, కూటమి అభ్యర్థి పార్థసారథితో కలిసి ఆదోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. రాజ్నాథ్ సింగ్ ఆదోనికి చేరుకొని 3 గంటల వరకు రోడ్ షో, భీమాస్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో ప్రసగిస్తారన్నారు.