పగిడిరాయిలో వజ్రం లభ్యం

3990చూసినవారు
పగిడిరాయిలో వజ్రం లభ్యం
తుగ్గలి మండలం పగిడిరాయిలో వ్యవసాయ కూలీకి వజ్రం లభించింది. ఆ వజ్రానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు రూ. 4. 40 లక్షలకు దక్కించుకున్నారు. అదే రోజు చిన్నజొన్నగిరిలో మరో వ్యవసాయ కూలీకి లభించిన వజ్రానికి వేలం పాట నిర్వహించినట్లు తెలిసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్