కావలిలో కిర్రాక్ ఆర్ పి ఎన్నికల ప్రచారం

67చూసినవారు
కావలి పట్టణంలో ఆదివారం ఉదయం తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్ పి విచ్చేశారు. జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్