మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

80చూసినవారు
వెంకటగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. రాప్తాడులో వైసీపీ అల్లరి మూకలు ఆంధ్రజ్యోతి విలేకరి పై చేసిన దాడిని కురుగొండ్ల రామకృష్ణ ఖండించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కురుగొండ్ల మాట్లాడుతూ జర్నలిస్టు పై దాడి చేయడం దారుణమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్