ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురు యువకులు మృతి

2996చూసినవారు
బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్లగా గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ముగ్గురు యువకులు ఘటన స్థలం వద్దనే మృతి చెందారు. మరో యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. మృతి చెందిన వారిలో సాలూరు కు చెందిన ఇద్దరు, మరో వ్యక్తి జన్నివలస గ్రామానికి చెందినవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్