కనిగిరి: రేపటి నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం

55చూసినవారు
కనిగిరి: రేపటి నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం
కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఈ నెల 21 నుంచి 23 వరకు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొంటారని అన్నారు. 21న కనిగిరి, హనుమంతుని పాడు, 22న పామూరు, పీసీ పల్లి, 23న వెలిగండ్ల, సి. ఎస్ పురం మండలంలోని ఎంపీడీవో కార్యాలయల్లో జరుగుతుందని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్