బీజేపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు

3292చూసినవారు
బీజేపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు
ప్రకాశం జిల్లా కంభంలో బీజేపీ మండల అధ్యక్యుడు బి. సుబ్రమణ్యం గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునా రెడ్డి సమక్షంలో బుధవారం బీజేపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. సుబ్రమణ్యం ఆధ్వర్యంలో దాదాపు 50 కుటుంబాలు బీజేపీ నుండి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన 50 కుటుంబాల వారికి కుందురు నాగార్జునా రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్