నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు వేయండి

74చూసినవారు
తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీలో తిరుపతి రూరల్ సీఐ తమీం అహ్మద్ ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో శుక్రవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రజల్లో భయాందోళన పోగొట్టడానికి కవాతు నిర్వహించినట్లు సీఐ తమీం అహ్మద్ చెప్పారు. ప్రజలంతా నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్