అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయండి

51చూసినవారు
అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయండి
ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ కోరారు. ఈ సంధర్భంగా నగరి ఏరియా ఆసుపత్రి, పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గల సమస్యలను మంత్రికి ఎమ్మెల్యే తెలిపారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు.

సంబంధిత పోస్ట్