మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

75చూసినవారు
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పార్వతీపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ శనివారం పరిశీలించారు. విద్యార్థులతో సహా ఆహారాన్ని స్వీకరించారు. విద్యార్థులు అందరితో మాట్లాడుతూ ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను సబ్బుతో పరిశుభ్రంగా కడగాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్