ఆదివాసీ సమస్యలు పై ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి

50చూసినవారు
ఆదివాసీ సమస్యలు పై ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి
ముంబై సెంట్రల్ యునివర్సిటీ ప్రొఫెసర్, ఆదివాసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఆర్గనైజర్ డా. చేతన్ కుమార్ ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. డివిజి శంకరరావును విజయనగరం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో ఆదివాసీ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యల్ని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వచ్చే నెలలో జరగబోయే సదస్సుకు అతిథి గా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్