నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక

72చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఆర్. డబ్ల్యు. ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్రామాల్లో సరిపడా నీటి లభ్యత ఉందన్నారు. జిల్లాలో 44 గ్రామాలలో నీటి ఎద్దడి ఉండగలదని అంచనా వేయడం జరిగిందని ఆ మేరకు రూ. 23. 90 లక్షలతో రవాణా చేయుటకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్