ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా

77చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా స్థానిక ఎల్ఐసి ఆఫీసు నందు గురువారం ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. పార్వతీపురం బ్రాంచ్ లియాపి యూనియన్ నాయకులు ఎల్ రామకృష్ణ మాట్లాడుతూ. పాలసీ హోల్డర్స్ బోనస్ రేటును పెంచాలి, GST ని రద్దు చేయాలి, ఎల్ఐసి లో పాత ఇన్సూరెన్స్ పాలసీల పద్ధతిని కొనసాగించాలి, కొత్త పాలసీ పద్ధతిని రద్దు చేయాలి, లోన్ పై వేసిన వడ్డీని తగ్గించాలి, ఏజెంట్ల కమిషన్ పెంచాలి అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్