గాయత్రీ విద్యార్థులకు అవార్డులు

76చూసినవారు
గాయత్రీ విద్యార్థులకు అవార్డులు
ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆర్జి మార్షల్ అవార్డును విశాఖ గాయత్రి విద్యా పరిషత్ ఎం. ఎల్. బి. టి పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఈ అవార్డులను గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి ఆచార్య పి సోమరాజు, ఉపాధ్యక్షుడు ఆచార్య డి దక్షిణామూర్తి, ఆధ్వర్యంలో సోమవారం పాఠశాల ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులకు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్