మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత

52చూసినవారు
మిజోరం గవర్నర్ హరిబాబుకు అస్వస్థత
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మిజోరం గవర్నర్ హరిబాబు సోమ‌వారం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గచ్చిబౌలి స్టార్ హాస్పిటల్ కి తరలించారు. దీంతో విశాఖ‌లో ఆయ‌న బంధువులు, స‌న్నిహితులు ఆందోళ‌న చెందుతున్నారు. హ‌రిబాబు విశాఖ‌కు చెందిన వ్య‌క్తి. ఇక్క‌డ నుంచే గ‌తంలో ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విశాఖ బీజేపీ నేత‌లు ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్