వీర‌గ‌ణ‌ప‌తిగా సంప‌త్ వినాయ‌గ‌ర్‌

53చూసినవారు
వీర‌గ‌ణ‌ప‌తిగా సంప‌త్ వినాయ‌గ‌ర్‌
రాష్ట్రంలోనే ప్ర‌సిద్ధిచెందిన విశాఖ‌లోని సంపత్ వినాయగర్ వీర‌గ‌ణ‌ప‌తిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. నగరం నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తుల స్వామి వారిని దర్శించుకున్నారు. గణపతి హోమం, నాదస్వర కచేరి, ఉభయ దాతలచే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ఆవరణలో నారాయణ సేవ 1900 మందికి చేపట్టారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సంగీత కచేరి ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్