అతి త్వరలో అందుబాటులోకి రానున్న ఫుట్ ఓవర్ వంతెన

2247చూసినవారు
విశాఖ రైల్వే స్టేషన్ లో సోమవారం ఫుట్ ఓవర్ వంతెన కుంగిపోయిన విషయం తెలిసిందే. దీంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. అతి తొందరలోనే వంతెనను వినియోగంలోకి తీసుకొస్తామని డిఆర్ఎం సౌరబ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్