కుంగిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి

11300చూసినవారు
కుంగిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి
విశాఖ రైల్వే స్టేషన్ లో మూడవ ఎంట్రెన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సోమవారం పాక్షికంగా కుంగింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదగా రాకపోకలు నిలిపివేశారు. మరమ్మత్తులు చేస్తున్నారు. రైలు రాకపోకలకు గాని ప్రయాణికులు గానీ ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఫుట్ ఓవర్ వంతెన కుంగిన సమయంలో ప్రయాణికులు పెద్దగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్