మోదకొండమ్మ జాతరలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం

2630చూసినవారు
మోదకొండమ్మ జాతరలో దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం
అల్లూరి జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర ఆరేళ్ల పాపపై సోమవారం అర్ధరాత్రి కామాంధులు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. జాతరకు ఓ కుటుంబం రాగా తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో పాపను కామాంధులు అత్యాచారం చేసి పరారయ్యారట పాప ఏడుస్తూ విషయం పెద్దవాళ్ళకి చెప్పడంతో ప్రభుత్వ పాడేరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ కి తరలించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్