దెందులూరు: వసతి గృహాల్లో సౌకర్యాలు బాగుండాలి

50చూసినవారు
దెందులూరు: వసతి గృహాల్లో సౌకర్యాలు బాగుండాలి
ఉమ్మడి ప. గో. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మంగళవారం దెందులూరు మండలం కొవ్వలి సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాల, బాలికలకు అందిస్తున్న వసతులపైన, ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సౌకర్యాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే బాల బాలికలకు ఎటువంటి న్యాయ సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను లేదా 15100 టోల్ ఫ్రీను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్