గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారు

65చూసినవారు
రాబోయేది టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వమేనని ప్రజలు ఎక్కడికి వెళ్లిన స్వాగతం పలుకుతున్నారని తణుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకు సంత మార్కెట్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ మరో వారం రోజులలో జరిగే ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గత ఐదేళ్ల పాలనలో ప్రశ్నించే వారిపై కేసుల పెట్టీ బయపెట్టరాన్నారు.

సంబంధిత పోస్ట్