జోరుగా కాంగ్రెస్ పార్టీ కూటమి ఎన్నికల ప్రచారం
పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలో ఆదివారం ఇంటింటి ప్రచారం ఇండియా కూటమి సిపిఐ, సిపిఎం కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జి రాజులు పాల్గొని మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.