ప్రజలకు ట్రాపిక్ పోలీసుల కీలక సూచనలు

54చూసినవారు
ప్రజలకు ట్రాపిక్ పోలీసుల కీలక సూచనలు
హైదరబాద్ ప్రజలకు ట్రాపిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా మీర్ అలాం మండి ఈద్గా, మాసబ్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్ పరిశారాలతో పాటు నగరంలోని ఆయా ప్రాంతాల్లో రేపు ఉదయం 8గంటల నుంచి 11: 30 గంటల వరకు ట్రాపిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. భారీగా ముస్లీంలు ప్రార్థనల్లో పాల్గొననుండడంతో ఈ రూట్లలో వాహనాలను అనుమతించబోమని తెలిపారు. ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్