బోయినపల్లి మండలం నీలోజి పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సోమవారం రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నిర్వహించారు.