ధర్మపురిలో పీఎస్ఆర్ వర్గం సందడి

573చూసినవారు
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ధర్మపురిలో పీఎస్ఆర్ ఆయన వర్గీయులతో గురువారం సందడి చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా తెర వెనుక రాజకీయంతో ధర్మపురి కాంగ్రెస్ నేతను గెలిపించిన పీఎస్ఆర్ ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశి గెలుపుకోసం పీఎస్ఆర్ కృషి చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్