ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై 54వ ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి
స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగ స్వామి, బైరిమళ్ల దుర్గ ప్రసాద్ రాష్ట కార్యదర్శి, మెంటం ఉదయ్ ర
ాజ్ పెద
్దపల్ల
ి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాదాసీ శ్రావణ్ రాజ్ పాల్గోన్నారు.