కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం

78చూసినవారు
కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఆ పార్టీ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరించారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్