టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి

65చూసినవారు
టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి
తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీనియర్ నాయకుడు మిర్యాల రాజిరెడ్డి టీబీజీకేఎస్ కు అధ్యక్షులుగా ఎన్నికవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్ల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఎన్నికవడం పట్ల నాయకులు చెల్పూరి సతీష్ హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్