బిజెపి పార్టీలో చేరికలు

71చూసినవారు
బిజెపి పార్టీలో చేరికలు
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన 40 మంది ఆదివారం ఎంపీ రాములు సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిజెపి ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్