నవీన్ కుమార్ రెడ్డి గెలుపుపై సంబరాలు

71చూసినవారు
నవీన్ కుమార్ రెడ్డి గెలుపుపై సంబరాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో ఆదివారం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి 108 భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు తమపై బాధ్యత పెంచిందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫోన్ ద్వారా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్