పోలింగ్ కు సర్వం సిద్ధం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం జరిగే ఎంపీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈవీఎం యంత్రాలు, పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రైతు వేదికలో ఉన్నచోట రైతు వేదికల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.