చేనేత కార్మికునికి ఆర్థిక సాయం చేసిన రాజగోపాల్ రెడ్డి

56చూసినవారు
చేనేత కార్మికునికి ఆర్థిక సాయం చేసిన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు మండల కేంద్రానికి చెందిన జెల్లశ్రీను గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మరణించడం జరిగింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరేళ్ల సైదులు ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినాడు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, మునుగోడు కాంగ్రెస్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పందుల ఉదయ్, సింగం గిరి, పందుల సంపత్, రావిరాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్