బిజెపి కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేత

55చూసినవారు
బిజెపి కార్యకర్తకు ఆర్థిక సాయం అందజేత
కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన పెద్దబోస్క నాగరాజు తల్లి అనారోగ్యతో మృతి చెందినారు. వారి కుటుంబానికి బిజెపి పార్టీ నాయకులు శుక్రవారం 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి మండలం బిజెపి కోశాధికారి ఉపేంద్ర చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకన్న, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు లింగాల నరేష్, పులుసు రాజు, పర్శనబోయిన శంకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్