అంగన్వాడి కేంద్రాలపై సమీక్ష

74చూసినవారు
అంగన్వాడి కేంద్రాలపై సమీక్ష
అంగన్వాడి కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్త ఆదేశించారు శుక్రవారం పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయంలో డిడబ్ల్యూ, ఐసిడిఎస్, సిడిపిఓ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్ వాడి కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ, డీడబ్ల్యూ, సిడిపిఓ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్