రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నంలో బీజేపి భువనగిరి పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని గురువారం ఎంపి అభ్యర్తి భురా నర్సయ్య గౌడ్, ఆర్మూర్ ఎంఎల్ఏ రాకేష్ రెడ్డీ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భువనగిరి ఎంపీగా తప్పకుండా గెలిస్తాం ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా మోదీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు.